బైక్ కొనాలని చాలా మందికి ఉంటుంది. అయితే,పైసలు ఉన్నవాళ్ళ సంగతి మాత్రం పక్కన పెడితే, మధ్యతరగతి వాళ్లకు ప్రతి పైసా చాలా విలువైనదే. తక్కువ లో మంచి బైక్ వస్తే బాగుండునని అనుకుంటారు. ప్రస్తతం కరోనా సంక్షోభం కొనసాగుతుంది. వాహనాల పై ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే.. నిరాశ పడకండి.. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటుంది.. ఈ ఆఫర్ ఏంటో వింటే ఎగిరి గంతేస్తారు సుమీ..


ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్అదిరిపోయే ఆఫర్ ను అందిస్తుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం.. కేవలం రూ.20 వేల డౌన్ పేమెంట్‌ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా నెలకు రూ.4387 ఈఎంఐతో ఈ అదిరిపోయే బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. వావ్ వినడానికి చాలా థ్రిల్ గా ఉంటుంది కదా.. ఒకసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం..


రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొందామని అనుకుంటే.. మీరు లోన్ కూడా పొందొచ్చు. ఇలా బైక్ ను కొంటె ఎటువంటి భారం పడదు.. అంతేకాదు నెల నెల వడ్డీ కూడా తక్కువగా పడుతుంది. ఈ మధ్య ఇలా బండి కొనేవారి సంఖ్య పెరిగిందని తెలుస్తుంది. తీసుకున్న రుణాన్ని 5 ఏళ్ల లోపు తిగిరి చెల్లించొచ్చు. ఒకవేళ మూడేళ్ళ కాల పరిమితి తీసుకుంటే మాత్రం.. మీకు ఈఎంఐ రూ.6057 పడుతుంది. అదే నాలుగేళ్లు అయితే రూ.4941, ఐదేళ్లు అయితే రూ.4287 ఈఎంఐ పడుతుంది. ఇకపోతే ఈ బైక్ ధర మార్కెట్ లో ఎంత ఉందో ఒకసారి చూస్తే.. సింగిల్ ఛానల్ ఏబీఎస్ వెర్షన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,67,235గా ఉంది. అదేసమయంలో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1,71,570గా ఉంది. దాన్ని కాస్త ఇంటికి తీసుకెళ్లేలోపు 2 లక్షలు దాటుతుంది.. ఇది చాలా బెటర్.. మీకు ఈ విధానం నచ్చితే ఇలానే కొనండి..


మరింత సమాచారం తెలుసుకోండి: