మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. అటు తరువాత వరుణ్ తేజ్ సరసన కంచే సినిమా తో మంచి పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఈమెకు వరుసగా మీడియం రెంజ్ హీరోలతో నటించే అవకాశాలు అందుకుంది. కానీ ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. స్టార్ హీరోయిన్గా ఎదురు లేకపోయింది ఈ ముద్దుగుమ్మ. గుంటూరోడు ,ఆచారి అమెరికా యాత్ర, జయ జానకి నాయక నక్షత్రం వంటి బడా చిత్రాలలో నటించిన ఫెయిల్యూర్ గానే మిగిలింది.

బోయపాటి శ్రీను, బాలయ్య కాబినేషన్లో వచ్చిన అఖండ సినిమాలో ఇమే ఐఏఎస్ పాత్రలో నటించింది. ఈమె కెరియర్ కు ఏ మాత్రం బూస్ట్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా చిత్రంలో నటించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. అందుకే మళ్ళీ అందాల ఆరిపోతుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచేసింది. తాజా ఫోటోలను చూస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. ఈ ఫోటోలు చూసి నెట్ సైతం షాక్ అవుతున్నారు.ఇటీవల ఈమె బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇంతకు మించిన బికినీ ట్రీట్ ఉంటుందా అనే విధంగా ఈ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు షేర్ చేసిన రెండు గంటలలోనే 80 వేల లైక్ లు వెళ్ళబడ్డాయి ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా చేస్తున్నారు అభిమానులు.ముఖ్యంగా బికినీలో తన అంద చందాలతో పాటు తన గ్లామర్ను వలకబోస్తోందని చెప్పవచ్చు. బికినీ ఫోటోలలో సూర్య రష్మీ పడుతున్న సమయంలో ఈమె ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: