మహేష్ బాబు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తరికెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.  అందులో భాగంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి  తన 28వ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తోంది . ఇందులో పూజా హెగ్డే,  శ్రీ లీల, భూమిక పడ్నేకర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు .శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ ఏ సినిమాను నిర్మించడం జరిగింది గత ఏడాదిలోనే మొదలైన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది
.
మొదటి షెడ్యూల్ పూర్తవగా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానులకు పూనకాలను తెప్పిస్తోంది.. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్లో ఖరారు చేశారు చిత్ర బృందం త్వరలోనే అంటే ఏడాది ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీన సినిమా టైటిల్ ను రివిల్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట మరి ఈ సినిమాకు అదిరిపోయే అనుకున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. అంతేకాదు ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇతర పనులు కూడా వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు.

ఈ సినిమాలో హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ సంస్థ ఏకంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.  ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఓ టి టి డీల్ కూడా కుదుర్చుకుంది.  81 కోట్ల రూపాయలతో భారీ ధరకు అమ్ముడుపోయాయి ఈ సినిమా డిజిటల్ రైట్స్. మొత్తానికి అయితే మహేష్ బాబు ఈ సినిమాతో మరో సంచలనం సృష్టించేటట్టు కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: