టాలీవుడ్ లో హీరోయిన్ సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట 2010లో సిల్వర్ స్క్రీన్ పై ఏ మాయ చేసావే అనే సినిమాతో పరిచయమయ్యింది. అయితే ఈ సినిమా కంటే ముందే సమంత ఒక తమిళ చిత్రానికి ఎంపికైందట. కానీ ఆ సినిమా కాస్త ఆలస్యం కావడంతో నాగచైతన్య తో నటించే అవకాశాన్ని అందుకుంది సమంత.ఈ చిత్రానికి డైరెక్టర్ గౌతమ్ మీనన్ వాసుదేవ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా సూపర్ హిట్టు కావడంతో సమంత ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.


ఇక తర్వాత ఎన్నో సంవత్సరాలు సమంత కెరియర్ కొనసాగుతూనే ఉన్నది.. అయితే హీరోయిన్ కాకముందు సమంత చాలా టేక్కు చూపించేదని డైరెక్టర్ శివ నాగేశ్వరరావు ఆమె గురించి పలు విషయాలను తెలియజేశారు. సమంత శివ నాగేశ్వరరావు హీరోయిన్గా పరిచయం చేయాల్సిందట కానీ ఆ సినిమా కాస్త ఆలస్యం కావడంతో maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే మూవీ ఆడిషన్ కు వెళ్లడంతో అక్కడ సెలెక్ట్ అయిందని తెలియజేశారు. దర్శకుడు శివ నాగేశ్వరరావు"నిన్ను కలిశాక "అనే చిత్రంతో హీరోయిన్గా సమంతను ఆడిషన్ చేశారట. ఆడిషన్ ఇవ్వడానికి చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చారట.

సమంత అయితే ఆడిషన్ బాగానే ఇచ్చినట్లు తెలిపారు. దీంతో అమే  ను తీసుకుందామని రెమ్యూనికేషన్ చర్చలు జరిగాయట.సమంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడంతో రెమ్యూనికేషన్ అనేది తమ బడ్జెట్ పరిధిలోనే లేదట. అందుకే సమంత ను ఆ సినిమా నుంచి తీసుకోలేదని తెలిపారు. అలా అడిషన్ పూర్తి అయిన వెంటనే సమంత చెన్నైకి వెళ్ళిపోవాలని ఇవాళ ఫ్లైట్ టికెట్లు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకరోజు ఉండి రేపు వెళ్ళండి టికెట్లు రేట్లు తక్కువగా ఉంటాయని చెప్పిన వినలేదట. అయినప్పటికీ కూడా అధిక ధర చెల్లించి ఆమెని విమానంలో చెన్నైకి పంపించామని తెలిపారు. కేవలం సమంత తన టాలెంట్ తోనే ఈ స్థాయికి ఎదిగింది అని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: