సాధారణంగా డబ్బులను ఇన్వెష్ట్ చేసుకోవడానికి రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎందులో డబ్బులు పెట్టాలో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే డబ్బులను ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకు ఉపయోగపడే స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీం ద్వారా మంచి లాభాలను పొందడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాలను సొంతం చేసుకోవచ్చు.

1.MIS స్కీం :
ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మంచి లాభాలు వస్తాయి. ఈ పథకంలో 7.8 శాతం వడ్డీ లభించడంతో పాటు వెయ్యి రూపాయల నుంచి కూడా పెట్టుబడి పెట్టడంతో పాటు ఎమ్. ఐ. ఎస్ స్కీం  లో పెట్టుబడిగా పెట్టవచ్చు.


2. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
ఈ పథకంలో వెయ్యి రూపాయల నుంచి మనము సుమారుగా 15 లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా కూడా మనకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది.. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరవచ్చు.

3. రికరింగ్ డిపాజిట్:
పోస్ట్ ఆఫీస్ లో ప్రవేశపెట్టే రికరింగ్ డిపాజిట్ ద్వారా మీకు 5.6 శాతం వడ్డీ లభిస్తోంది. అంటే మీరు ఈ స్కీమ్లో కేవలం వంద రూపాయల నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు.

4. టైమ్ డిపాజిట్:
ఈ పథకంలో చేరాలి అంటే దగ్గరలో ఉన్న పోస్టాఫీసు కెళ్ళి చేరవచ్చు. ఇందులో ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు ఖాతాలో డబ్బులు ఇన్వెష్ట్ చేయాల్సి ఉంటుంది.. ఇక అంతే కాదు 5.5 శాతం నుండి 7.8 శాతం వరకు కూడా లభిస్తుంది.

5. న్యూ జీవన్ శాంతి డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ :
ఈ పథకంలో చేరడం వల్ల రిటైర్మెంట్ తర్వాత డబ్బులను నెలవారీగా పొందవచ్చు. పెన్షన్లు రూపంలో మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ముందుగానే మూడు నెలలకొకసారి ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకం లో చేరాలంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున చెల్లించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: