టాలీవుడ్ హీరో నితిన్ భీష్మ సినిమా తో ముందుకి వస్తున్నాడు. గతం లో దిల్, సై, జయం, ఆటడిస్తా, అ ఆ ఇలా ఎన్నో సినిమా ల తో తన నటన తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు హీరో నితిన్. ఇప్పుడు రష్మిక తో భీష్మ సినిమా లో నటించనున్నాడు. అయితే నితిన్ కి ఈ సంవత్సరం అదృష్టం కాస్త ఎక్కువ గానే ఉన్నట్లు కనపడుతోంది. నితిన్ ఎంతో చక్కగా ఆలోచనలు తీసుకుని అన్నింటి కి సిద్ధం అవుతున్నాడు. మంచి ప్రణాళిక ని వేసుకుని హీరో నితిన్ ప్రేక్షకులని మెప్పించనున్నాడు.
 
 
తాజాగా నితిన్ తన ప్రేయసి తో ఉంగరాలని మార్చుకున్నాడు. ఆ ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యిన సంగతి తెలిసినదే. అయితే ఆమె తన స్నేహితురాలు కావడం గమనర్హం. షాలినీ ఎం.బి.ఎ పూర్తి చేసింది. వీరి ఇద్దరి జోడి కూడా ఎంతో చూడ ముచ్చట గా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే నితిన్ తాజా గా స్టేజ్ పైన మరో మాట అన్నాడు.
 
 
నిజం గా అనుకోలేని సందర్భం అది. అయితే తను తన పంచ ప్రాణలని చెప్పు కొచ్చాడు అమ్మ, నాన్న, అక్క, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం తన  పంచ ప్రాణాలు అని నితిన్ వర్ణించాడు. 
 
తాజాగా భీష్మ షూటింగ్ కూడా జోరు గా కొన సాగింది. అయితే సినిమా పాటలు మాత్రమే కాక టీజర్ కూడా విడుదల అయ్యి పోయింది. ఈ నెల 21 న భీష్మ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పై చిత్ర యూనిట్ కి ఆశలు ఎక్కువ గానే ఉన్నట్టు కూడా తెలిసిన విషయమే.
 
 
నితిన్ అందాహున్ సినిమా ని తెలుగు లో రీమేక్ చెయ్యడానికి సిద్ధం అయ్యారు. ఇంకా చిత్రాని కి పేరు పెట్టాలి. ఆయుష్మాన్ హీరోగా చేసిన ఈ సినిమా తెలుగు లో నితిన్ చేయనున్నాడు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: