ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మాస్ మహారాజా రవి తేజ అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అని అందరికి తెలుసు.ఆయన సినిమా వస్తుందంటే చాలు ఇక హిట్ గ్యారెంటీ అనే ఇంపాక్ట్ రవితేజ కలగజేశాడు. కాని ఈమధ్య వరుస ప్లాపులతో సతమతమైన రవితేజ ఎట్టకేలకు క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. పక్కా మాస్ యాక్షన్ మూవీగా కలక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది ఈ సినిమా. 2021ని దిగ్విజయంగా మంచి సక్సెస్ తో స్టార్ట్ చేశాడు మనోడు.

దీంతో పాటుగా తన రెమ్యూనిరేషన్ డోస్ ని కూడా పెంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతకొంతకాలంగా సరైన హిట్ లేక రవితేజ మార్కెట్ పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రొడ్యూసర్స్ మాస్ హీరో డిమాండ్ చేసినంత పారితోషకాన్ని ఇవ్వలేకపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.దిల్ రాజు వంటి నిర్మాతలు రవితేజతో సినిమాని వదలుకోవడానికి కారణం కూడా రెమ్యునిరేషనే అని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు క్రాక్ తో రవితేజ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. నిన్నటివరకు 10 కోట్ల వరకే ఉన్న రవితేజ రెమ్యునిరేషన్ ఇప్పుడు క్రాక్ తో బీట్ చేశాడు. డబుల్ డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాదు, ఇక నుంచి తను చేయబోయే సినిమాల్లో కలక్షన్స్ లో వాటాని కూడా తీస్కోబోతున్నాడని టాక్. 

సినిమా సీక్వల్ కూడా చేస్తానని తన మనసులో మాటల్ని బయటపెట్టాడు కూడా. అంతేకాదు, రాజా హీరోగా కాకుండా డైరెక్టర్ గా కూడా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు క్రిటిక్స్.ప్రస్తుతం వైజాగ్లో "క్రాక్" సక్సస్ పార్టీని చిత్రయూనిట్ జరుపుకుంది. డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి కూడా ఈసినిమాతో మంచి హిట్ వచ్చింది. అందుకే, గోపితో సినిమాలు చేయడానికి కుర్రహీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఆసక్తిచూపిస్తున్నారని సినీనగర్ టాక్. ఇక మరోవైపు రవితేజ ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. దీన్ని కూడా ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మాస్ రాజాకి సరైన హిట్ పడితే మాములుగా ఉండదని ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అదీ విషయం.మొత్తానికి రవి తేజ మునుపటి వైభవానికి ఫ్యాన్స్ ఎంతో ఖుషి ఎంతో ఖుషి అవుతున్నారు..

దిల్ రాజు వంటి నిర్మాతలు రవితేజతో సినిమాని వదలుకోవడానికి కారణం కూడా రెమ్యునిరేషనే అని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు క్రాక్ తో రవితేజ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. నిన్నటివరకు 10 కోట్ల వరకే ఉన్న రవితేజ రెమ్యునిరేషన్ ఇప్పుడు క్రాక్ తో బీట్ చేశాడు. డబుల్ డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాదు, ఇక నుంచి తను చేయబోయే సినిమాల్లో కలక్షన్స్ లో వాటాని కూడా తీస్కోబోతున్నాడని టాక్. ఈ సినిమా సీక్వల్ కూడా చేస్తానని తన మనసులో మాటల్ని బయటపెట్టాడు కూడా. అంతేకాదు, రాజా హీరోగా కాకుండా డైరెక్టర్ గా కూడా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సినీపండితులు.ప్రస్తుతం విశాఖపట్టణంలో క్రాక్ సక్సస్ పార్టీని చిత్ర బృందం జరుపుకుంది. డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి కూడా ఈసినిమాతో మంచి హిట్ వచ్చింది. అందుకే, మనోడితో సినిమాలు చేయడానికి కుర్రహీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఆసక్తిచూపిస్తున్నారని సినీనగర్ టాక్. ఇక మరోవైపు మాస్ రాజా "ఖిలాడీ" సినిమా చేస్తున్నాడు. దీన్ని కూడా ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. మొత్తానికి మాస్ రాజా మొదలెడితే ఇక ఆగేదే లేదని, బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఇక మాస్ మహారాజా కి మునుపటి వైభవం తిరిగి వచ్చినందుకు ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..>

మరింత సమాచారం తెలుసుకోండి: