2013లో మరాఠిలో శ్రీ ఆద్య ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు రేణు దేశాయ్. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు రేణు. ఇష్క్ వాలా అనే సినిమాతో తన తనయుడు అఖీరా నందన్ ను బాలనటుడిగా పరిచయం చేశారు రేణు. ఈ సినిమాకి ఆమె దర్శకురాలిగా మరియు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అయితే సోషల్ మీడియాలో కొద్ది రోజుల నుండి అఖీరా నందన్ హీరోగా ఒక సినిమా రాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రేణు దేశాయ్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో అఖీరాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వినికిడి. మరి ఇందులో రేణు పాత్ర ఏమిటో ? డైరెక్టర్ ఎవరు అన్న విషయాలు ఇంకా తెలియ రాలేదు.
2013లో మరాఠిలో శ్రీ ఆద్య ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు రేణు దేశాయ్. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు రేణు. ఇష్క్ వాలా అనే సినిమాతో తన తనయుడు అఖీరా నందన్ ను బాలనటుడిగా పరిచయం చేశారు రేణు. ఈ సినిమాకి ఆమె దర్శకురాలిగా మరియు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అయితే సోషల్ మీడియాలో కొద్ది రోజుల నుండి అఖీరా నందన్ హీరోగా ఒక సినిమా రాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రేణు దేశాయ్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో అఖీరాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వినికిడి. మరి ఇందులో రేణు పాత్ర ఏమిటో ? డైరెక్టర్ ఎవరు అన్న విషయాలు ఇంకా తెలియ రాలేదు.