ఏ సినిమాకి అయినా ప్రచారం అనేది చాలా ముఖ్యమైనది. ప్రచారం ఎంత చేస్తే అంతగా ప్రేక్షకులలో
సినిమా వెళ్లి క్రేజ్ తెచ్చుకుని ఆ
సినిమా హిట్ అవడానికి కారణం అవుతుంది. అందుకే
సినిమా బడ్జెట్ ను మించి ప్రచార కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయిస్తూ ఉంటారు మన నిర్మాతలు. ప్రీ రిలీజ్ ఈవెంట్,
ఆడియో ఫంక్షన్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ వంటి అనేక రకాలుగా తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇంకా ఫస్ట్ లుక్ , టీజర్, ట్రైలర్ ల ద్వారా కూడా తమ సినిమాపై మంచి క్రేజ్ ను సంపాదింస్తూ ఉంటారు.
ఆ విధంగా ఇటీవలే టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి పెంచిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప
సినిమా టీజర్ విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం
టాలీవుడ్ లోనే 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన టీచర్ గా పుష్ప
సినిమా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అల్లు అర్జున్ క్రేజ్ ఎలా ఉందో ఈ రికార్డ్ ను బట్టి తెలుస్తుంది. ఇక కే జి ఎఫ్
సినిమా టీజర్ కూడా
జనవరి 7న విడుదల అయి ఇప్పటివరకు 8.5 మిలియన్ లైక్స్, 11 లక్షలకు పైగా కామెంట్స్ , వన్ బిలియన్ ఇంప్రెషన్స్, 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇక
రాజమౌళి దర్శకత్వంలో
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా నటించిన
ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్ ఇప్పటికీ
యూట్యూబ్ లో
రచ్చ చేస్తుండగా 54 మిలియన్ వ్యూస్ తో
భీమ్ 60 మిలియన్ వ్యూస్ తో రామరాజు టీజర్ లు
టాలీవుడ్ లోనే హైయెస్ట్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. టీజర్లతో
సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాలు తెర పైన ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు
థియేటర్ లలోకి రాగా ఆ సినిమాలను చూసేయడానికి రెడీగా ఉన్నారు ప్రేక్షకులు.
రాజమౌళి అక్టోబర్ లో రావడానికి చూస్తుండగా
ప్రశాంత్ నీల్ డిసెంబర్, పుష్ప ఆ తర్వాత వచ్చే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తోంది.