తెలుగులో టాప్ యాంకర్స్ లలో సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు అనసూయ.. బుల్లి తెరపై ప్రసారం అవుతున్న ఎన్నో షో లకు అమ్మడు యాంకర్ గా వ్యవహరించింది. అలా గ్లామర్ డోస్ కూడా ఎక్కువగా ఇస్తుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు. అందాలనూ అరబొస్తూ ఈ వయసులో కూడా రచ్చ చెస్తుంది. ఒకవైపు జబర్దస్త్ లాంటి షో లు మరోవైపు సినిమాలతో ఫుల్ బిజిగాఉంటుంది. అందుకే అందరి దృష్టి యాంకర్ అనసూయ పై పడింది.  మొత్తానికి అమ్మడు నక్క తోక తొక్కింది. అందుకే వరుస ఆఫర్లను అందుకుంటుంది.


సోషల్ మీడియాలో కుడా అమ్మడు చురుగ్గా వుంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను అప్డేట్ చెయ్యడం తో పాటుగా.. తన వ్యక్తి గత విషయాలను కుడా పంచుకుంటూ వస్తున్నారు.. వాటి పై ఎన్ని కామెంట్లు వచ్చినా లైట్ తీసుకుంటూంది. అందుకే అనసూయ స్టైల్ వెరని చెప్పాలి.పుష్ప` వంటి పాన్ ఇండియా సినిమాలో దాక్షాయణిగా ప్రేక్షకులకు మరోసారి దగ్గరైంది అనసూయ.. ఆ పాత్ర తో సినిమాకు పెద్దగా హిట్ టాక్ అందుకొక పోయిన అనసూయ మాత్రం బాగా ఫెమస్ అయ్యింది.


అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించారు...డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అబిమానుల తో లైవ్ చేసిన అనసూయకు ఓ వ్యక్తి పుష్ప షూటింగ్ సమయంలో అల్లు అర్జున్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేయమని కోరాడు.. ఆమె జవాబు ఇస్తూ.. బన్నీ తో ఇప్పటివరకు సెల్ఫీ దిగలేదు. ప్రస్తుతం పుష్ప2 తో పాటు పక్కా కమర్షియల్, రంగ మార్తాండ, ఖిలాడి చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది. అలాగే తమిళ, మలయాళ భాషల్లోనూ ఈమె పలు సినిమాలకు సైన్ చెస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: