కానీ మొదటిసారి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మెగా మల్టీస్టారర్ గా మారిపోయింది ఆచార్య సినిమా. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా అప్డేట్ కోసం అటు మెగా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే అభిమానులు నిరీక్షణ తీరబోతుంది అన్నది అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ట్రైలర్ రేపు రిలీజ్ చేస్తారు అనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్లో జోరుగా జరుగుతోంది. ఇక ఈ సస్పెన్స్ పై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇక ప్రచారం జరుగుతున్నట్లుగా రేపే ఆచార్య ట్రైలర్ వస్తే బాగుండు అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పోతే ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. ఇక రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే మొదటిసారి జతకట్టి రొమాన్స్ చేసింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి