అయితే కృష్ణంరాజు మరణం తర్వాత ఈ సినిమా ప్లాన్ ఒక్కసారిగా మారిపోయినట్లు తెలుస్తోంది ఈ సినిమాని ఒకే పార్టుగా చేయాలనుకున్నారట అయితే ఈ సినిమా కదా డివైడర్ బట్టి రెండు భాగాలుగా చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకోసం షూటింగ్ షెడ్యూల్స్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఈ సినిమా ప్లాన్స్ ను ఇప్పుడు పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయట. సలార్ సినిమా షూటింగ్ రెండు వారాలు లేటు కావడంతో షూటింగ్ షెడ్యూల్లో భారీ మార్పులు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక మొదటి పార్ట్ ని వచ్చే యేడాది సెప్టెంబర్ 28న భారీ స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక గడిచిన కొద్ది గంటల క్రితం ఆది పురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తానని అప్డేట్ ను కూడా ప్రకటించారు.