గోపీచంద్ హీరోగా చేస్తున్న వరుస సినిమాలు భారీ స్థాయిలో ప్లాప్ అవుతూ ఉండడంతో ఈ
హీరో లాభం లేదని తాజాగా చేస్తున్న
సినిమా యొ క్క
జోనర్ ను మారుస్తున్నాడు అనే విషయం సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటుంది. తెలుగు
సినిమా పరిశ్రమకు విలన్ గా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత హీరోగా య జ్ఞం
సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.
హీరో గా మారిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్ వల్ల చాలా మంది దర్శకులు ఆయనకు
సినిమా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వ చ్చారు.
అలా వరుస సినిమాలు చేసుకుంటూ వాటి ద్వారా మంచి విజయాలను అందుకుంటు ఇప్పుడు అగ్ర హీరోగా ఎదిగాడు మ్యాచో మ్యాన్. అయి తే గోపీచంద్ కొన్ని సినిమాలతో ఏ మాత్రం ఆలచించకపోవడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో కలవరపెడుతుంది అని చెప్పాలి. ఆయన గత
సినిమా పక్కా కమర్షి యల్ కూడా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో ఇప్పుడు చేయబోయే
సినిమా తప్పకుండా మంచి విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
శ్రీవాస్ దర్శకత్వం లో చేస్తున్న గోపీచంద్ తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటానని నమ్మకాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సి నిమా తర్వాత గోపీచంద్ ఒక సరికొత్త
జోనర్ లో
సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటిదాకా యాక్షన్ సినిమాల్లో అలరించిన గోపీచంద్ ఇప్పుడు హారర్ జో నర్ లో
సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు
ఫిదా అయిపోయిన గోపీచంద్ ఆ సినిమాను చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తొందరలోనే ఈ
సినిమా యొక్క అప్డేట్ సిద్ధమైపోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు గోపీచంద్ చేస్తున్న
శ్రీవాస్ దర్శకత్వం లోని
సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర బృందం ఎన్నో నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది.