ఇక ఎవరైనా కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ అనేది తప్పనిసరిగా చెల్లించాలి.ఇంకా అలాగే వారు రెగ్యులేటర్‌కి డబ్బులు కూడా చెల్లించాలి. ఐతే ఈ ధరలను భారీగా పెంచుతూ ఇంధన సంస్థలు సామాన్యులకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి.ఇక వంటగ్యాస్ డిపాజిట్ మొత్తాన్ని కూడా బాగా పెంచుతున్నట్లు ఇంధన కంపెనీలు మంగళవారం నాడు ప్రకటించాయి. గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ డిపాజిటి ధర వచ్చేసి రూ.1,450 ఉండగా.. దానిని మొత్తం రూ.2,200లకు పెంచారు. ఇంకా 5 కేజీల సిలిండర్‌పై రూ.800 నుంచి రూ.1,150కి పెంచారు.ఇంకా అలాగే సిలిండర్ రెగ్యులేటర్ చార్జీలు కూడా చాలా భారీగా పెరిగాయి. రెగ్యులేటర్ ధర వచ్చేసి రూ.150 ఉండగా ఇక దానిని రూ.250కి పెంచాయి ఇంధన కంపెనీలు. పెంచిన ఈ ధరలు వచ్చేసి జూన్ 16 అంటే ఇక రేపటి నుంచే అమల్లోకి వస్తాయి.ఇక ఈ లెక్కన మొత్తం 14.2 కేజీల సిలిండర్‌ కనెక్షన్‌పై డిపాజిట్ ధర ఒకేసారి రూ.750 పెరిగింది.అలాగే 5 కేజీల సిలిండర్‌పై రూ.350 పెంచారు.


ఇక సిలిండర్ రెగ్యులేటర్‌ చార్జీని కూడా ఒకేసారి మొత్తం రూ.100 పెంచారు.ఇంకా అలాగే రేపటి నుంచి ఎల్పీజీ కొత్త కనెక్షన్‌లు తీసుకునే వారిపై ఈ చార్జీల పెంపు భారం పడుతుంది. ఈ ఉజ్వల యోజన కింద ఎల్పీజీ కనెక్షన్ పొందే వారికి మాత్రం ఇవి వర్తించవని ఇంధన సంస్థలు కూడా పేర్కొన్నాయి.ఇక హైదరాబాద్‌లో aఐతే ప్రస్తుతం 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర వచ్చేసి రూ.1,055గా ఉంది. ఇంకా విజయవాడలో రూ.1026.50గా లభిస్తోంది. ఇక 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలు వచ్చేసి హైదరాబాద్‌లో రూ.2425.50 , ఇంకా విజయవాడలో 2363.50గా ఉన్నాయి.ఇలా సిలిండర్ ధరలు అనేవి పెరగడం సామాన్యులకు పెద్ద భారమనే చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం సామాన్యులను దృష్టిలో పెట్టుకొని వారిని అర్ధం చేసుకోని ధరలు నిర్ణయించడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: