
ఈ విషయాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు టీం హాల్ ఆఫ్ ఫెమ్లో లో భాగం గా క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ తో కలిపి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టును జత చేస్తూ యూనివర్స్ బాస తన సొంత ఇంటికి చేరుకున్నట్టుగా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన తర్వాత అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ రకంగా ఇద్దరు మాజీ ఆటగాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం లో భాగంగా చేర్చుకుంది. అంతే కాదు ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసం వారి గౌరవార్థం జెర్సీ నెంబర్ ను రిటైర్ కూడా చేయాలని రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు నిర్ణయించుకుంది.
ఇక విషయం పై విరాట్ కోహ్లీ స్పందించాడు.ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లతో ఆడడం తమకు ఎంతో సంతోషం అంటూ వ్యక్తం చేశాడు కోహ్లీ. ఇక ఏపీ డివిలియర్స్ గతంలో ఆడుతున్నట్టుగా ప్రస్తుతం ఆడలేదని ఆడటం లేదు అంటూ తెలిపారు. అతడు బ్యాటింగ్ పద్ధతి అలాగే క్రికెట్ ఆడే విధానం చాలా వరకు మార్చుకున్నాడు అంటూ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. క్రిస్ గేల్ తో తనకు 7 ఐపీఎల్ సీజన్స్ ఆడే అవకాశం దక్కింది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక క్రిస్ గేల్ కి ఐపీఎల్ లో ఒక రికార్డు కూడా ఉంది. ఐపీఎల్ చరిత్రలో 27 ఓవర్లకు 20 కి పైగా పరుగులు సాధించిన వ్యక్తిగా క్రిస్ గేల్ నిలిచారు.