తిరుమల శ్రీవారి సమాచారం ఓం...నమో...వేంకటేశాయా... తిరుమల దర్శనం 
👉ఈరోజు తేదీ  28.03.2018  బుధవారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
👉కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 8-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 8 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     Image result for tirumala temple
👉నిన్న మార్చి 27 న  77,261 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
👉నిన్న 23,578 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.93 కోట్లు.
👉నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు. అన్నప్రసాదం ట్రస్టు: ₹ 12.56 లక్షలు.
ఎస్వీప్రాణదాన  ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
ఎస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
ఎస్వీవేదపరిరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
బుధవారం ప్రత్యేక సేవ:
సహస్రకలశాభిషేకం
ఓం...నమో...వేంకటేశాయా..


మరింత సమాచారం తెలుసుకోండి: