భారత్ స్మార్ట్ టీవీ మార్కెట్లో సరికొత్త సంచలనాన్ని సృష్టిస్తోంది. సరికొత్త సాంకేతికలను తీసుకురావడానికి TCL సిద్ధమయ్యింది. తక్కువ బడ్జెట్ కి మూడు కొత్త స్మార్ట్ టీవీల లాంచ్ చేసింది వీటిలో. TCL S-5400,TCL S5400A,TCL S-403A కలిగిన స్మార్ట్ టీవీలను విడుదల చేసింది ఈ స్మార్ట్ టీవీలు బ్రెజిల్ లెస్ డిజైన్ డాల్బీ ఆడియో సపోర్ట్ తో పాటు..24 W సౌండ్ స్పీకర్లతో కలిగి ఉంటాయి అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలు 4K ప్రజెంటేషన్ తో పాటు క్వాంటం టెక్నాలజీతో కలదు.


భారత్లో ఈ మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేయడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీలు 142HZ యొక్క సూపర్ హై రిఫ్రేస్ రేట్ ను కలిగి ఉంటాయి. ఈటీవీలో గేమింగ్ అనుకూలమైనవిగా ఉంటాయట. అంతేకాకుండా స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్ ఫేస్ గా కూడా ఉంటుంది. ఇందులో ఇన్ బుల్ట్ క్రోమ్ ఫీచర్ సంగీతం అనుకూలమైనవి ఉంటాయి.

TCL S-400:
ఈ స్మార్ట్ టీవీ 32 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలదు. HDR -10 సపోర్ట్ చేస్తుంది సరికొత్త గూగుల్ టీవీ ఇంటర్ పేస్ తో ఈ స్మార్ట్ టీవీ కలదు. ఇది స్మార్ట్ టీవీ ల కోసం సెట్ అప్ చేసిన అన్ని యాప్లను యాక్సెప్ట్ చేస్తుంది. ఈటీవీ ధర విషయానికి వస్తే .. రూ.15,990 కలదు

TCL S-5400A:TCLS-403A
ఈ స్మార్ట్ టీవీలు 32 అంగుళాల హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటాయి ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 7000 యాప్స్ మనకు అందించడానికి ఆప్షన్ కలిగి ఉంటుందట. అంటే మీరు ఈ స్మార్ట్ టీవీలో ఒకే చోట కొన్ని సినిమాలు షోలను చూడవచ్చు ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా టీవీ కంటెంట్ విశ్లేషణ ఆధారంగా స్క్రీన్ బ్రైట్నెస్ మరియు డార్క్ నెస్ ను ప్రజెంటేషన్ చేయడం కోసం ఒకసారి కొత్త టెక్నాలజీని కూడా అమర్చారట. ఇక ఈ స్మార్ట్ ధర విషయానికి వస్తే రూ.13,490..13,990 రూపాయలలో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: