ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా ల్యాప్ టాప్స్ నే ఉపయోగిస్తూ ఉండడం జరుగుతోంది. ఉద్యోగస్తులు విద్యార్థులు సైతం వీటిని తీసుకుంటూ వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటి దగ్గర నుంచి పనిచేస్తూ ఉండడంతో పాటు విద్యార్థులు కూడా తమకు కావలసిన వాటిని ఆన్లైన్ క్లాసులు వింటూ ఉన్నారు. జియో మరియు ఇతర బ్రాండ్లు కూడా చౌక ధరలకే విద్యార్థులు ఉద్యోగస్తుల కోసం పలు రకాల ల్యాప్ టాప్స్ ను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మార్కెట్లో లభించే కొన్ని ల్యాప్ టాప్స్ రూ .20000 లోపే ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.


1).Ultimus pro:
ల్యాప్ టాప్ మనకు ఆన్లైన్లో కేవలం 9,990 రూపాయలకే లభిస్తుందట.14 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది..N4020 ప్రాసెస్ తో కలిగి ఉంటుంది. అలాగే ఇంటిగ్రేడ్ UHD గ్రాఫిక్స్ తో కూడా పనిచేస్తుంది..4+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కలిగి ఉంటుంది.

2).PRIMEBOOK 4G:
ఈ ల్యాప్ టాప్ 4G ఆండ్రాయిడ్ ల్యాప్ టాప్ కలదు. దీని ధర 14,990 రూపాయలలో లభిస్తుంది.11.6 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే మీడియా టెక్..MTK8788 ప్రాసెస్ తో కలదు.4GB+64 GB ఆర్ డిస్క్ ను కూడా కలిగి ఉంటుంది. G72 గ్రాఫిక్స్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో పనిచేస్తుంది.

3).HP -225:
ఈ ల్యాప్ టాప్ ధర విషయానికి వస్తే 19.790 రూపాయలకి కొనుగోలు చేసుకోవచ్చు..15.6 అంగుళాల డిస్ప్లే కలదు. AMD అట్లాస్ 3050U ప్రాసస్తో కలదు.4GB DDR4+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ పనిచేస్తుంది.

4).IBALL EXCELANCE COMPBOOK:
ఈ ల్యాప్ టాప్ ధర విషయానికి వస్తే 10 వేల రూపాయల లోపు ఉంటుంది..11.6 అంగుళాల డిస్ప్లే కలదు. ఇది ఇంటెల్ ఆటమ్ క్వాడ్ కోర్ Z3735F ప్రాసెస్  పనిచేస్తుంది..2GB+32 స్టోరేజ్ హార్డ్ డిస్క్ ఆప్షన్ తో కలదు.

ఇవే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: