ఇక ఇండియాలో కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపించిన సమయంలో ఆటో పరిశ్రమ మొత్తం కూడా చాలా నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఇందులో టొయోట కంపెనీ కూడా ఉంది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితి సాధారణ స్థితికి చేరడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో టొయోట యొక్క అమ్మకాలు మళ్ళీ ఎక్కువయ్యాయి.ఇక ఇప్పుడు ఇండియాలోపండుగ సీజన్ ప్రారంభమవ్వడం జరిగింది.కాబట్టి కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ క్రమంలో టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ వి. విసిలిన్ సిగమణి మాట్లాడుతూ, పండుగ సీజన్ దగ్గరపడే కొద్దీ కంపెనీ అమ్మకాలు అనేవి ఎక్కువ పెరుగుదల దిశవైపు సాగుతుందని తెలిపడం జరిగింది.ఇక దీన్ని బట్టి చూస్తే, కంపెనీ అమ్మకాలు పెరుగుతాయని అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇక ఇండియాలో కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపించిన సమయంలో ఆటో పరిశ్రమ మొత్తం కూడా చాలా నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఇందులో టొయోట కంపెనీ కూడా ఉంది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితి సాధారణ స్థితికి చేరడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో టొయోట యొక్క అమ్మకాలు మళ్ళీ ఎక్కువయ్యాయి.ఇక ఇప్పుడు ఇండియాలోపండుగ సీజన్ ప్రారంభమవ్వడం జరిగింది.కాబట్టి కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ క్రమంలో టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ వి. విసిలిన్ సిగమణి మాట్లాడుతూ, పండుగ సీజన్ దగ్గరపడే కొద్దీ కంపెనీ అమ్మకాలు అనేవి ఎక్కువ పెరుగుదల దిశవైపు సాగుతుందని తెలిపడం జరిగింది.ఇక దీన్ని బట్టి చూస్తే, కంపెనీ అమ్మకాలు పెరుగుతాయని అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు.