శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యను పెంచబోతున్నట్టు ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా 10 వేల టికెట్లు జారీ చేశామని ఈ వో జవహర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆర్జిత సేవల పునరుద్ధరణపైనా ఈ వో స్పందించారు. దీనిపై పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఈవో చెబుతున్నారు. అలాగే ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం ఇస్తే.. ఉదయాస్తమాన సేవా టికెట్లు అందిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ ద్వారా కూడా ఉదయాస్తమాన టికెట్లు బుక్ చేసుకునేందుకు త్వరలో వెబ్ పోర్టల్ను తీసుకొస్తున్నామని ఈ వో వివరించారు.
శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యను పెంచబోతున్నట్టు ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా 10 వేల టికెట్లు జారీ చేశామని ఈ వో జవహర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆర్జిత సేవల పునరుద్ధరణపైనా ఈ వో స్పందించారు. దీనిపై పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఈవో చెబుతున్నారు. అలాగే ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం ఇస్తే.. ఉదయాస్తమాన సేవా టికెట్లు అందిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ ద్వారా కూడా ఉదయాస్తమాన టికెట్లు బుక్ చేసుకునేందుకు త్వరలో వెబ్ పోర్టల్ను తీసుకొస్తున్నామని ఈ వో వివరించారు.