స్విట్జర్లాండ్ లోని జెనీవాలో అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, గాయపడుతున్నవారి సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందట. ఈ విషయాన్ని గడ్కరీ రాజ్యసభలోనే తెలిపారు. 2020లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయినవారిలో 18నుంచి 45ఏళ్లలోపువారే 70శాతం ఉన్నారట. దేశంలోని ఐదు ఎక్స్ ప్రెస్వేలు సహా 22గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు గడ్కరీ ప్రకటించారు. వాహనాల రిజిస్ట్రేషన్, చాసిస్ నెంబరు ఆధారంగా వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ జారీ చేస్తున్నారట. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు 4. 95 కోట్ల ఫాస్ట్ట్యాగ్లు జారీచేశాయట. అలాగే టోల్ఫ్లాజాల వద్ద ఫాస్ట్ట్యాగ్ల ప్రవేశం 96.5శాతానికి పెరిగిందట.
స్విట్జర్లాండ్ లోని జెనీవాలో అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, గాయపడుతున్నవారి సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందట. ఈ విషయాన్ని గడ్కరీ రాజ్యసభలోనే తెలిపారు. 2020లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయినవారిలో 18నుంచి 45ఏళ్లలోపువారే 70శాతం ఉన్నారట. దేశంలోని ఐదు ఎక్స్ ప్రెస్వేలు సహా 22గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు గడ్కరీ ప్రకటించారు. వాహనాల రిజిస్ట్రేషన్, చాసిస్ నెంబరు ఆధారంగా వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ జారీ చేస్తున్నారట. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు 4. 95 కోట్ల ఫాస్ట్ట్యాగ్లు జారీచేశాయట. అలాగే టోల్ఫ్లాజాల వద్ద ఫాస్ట్ట్యాగ్ల ప్రవేశం 96.5శాతానికి పెరిగిందట.