ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారని టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి పాఠ్యప్రణాళిక సిద్ధం చేస్తామని గుర్నానీ తెలిపారు. కొత్త తరహా ఇంధనాల రూపకల్పనలోనూ దస్సాల్ట్ పనిచేస్తోందని దస్సాల్ట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెల్లడించారు. ఏపీ పెవిలియన్ లో స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారని టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి పాఠ్యప్రణాళిక సిద్ధం చేస్తామని గుర్నానీ తెలిపారు. కొత్త తరహా ఇంధనాల రూపకల్పనలోనూ దస్సాల్ట్ పనిచేస్తోందని దస్సాల్ట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెల్లడించారు. ఏపీ పెవిలియన్ లో స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యింది.