అయితే.. సెప్టెంబర్ ఆరో తేదీన రాసిన ఈ లేఖ ఇప్పుడు ఆలస్యంగా వెలుగుచూసింది. కాంగ్రెస్ చీఫ్ ఎన్నికల ప్రక్రియ గురించి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాను అభ్యర్థులకు సురక్షితంగా అందించాలని ఎంపీలు కోరుతున్నారు. లోక్ సభ సభ్యులు శశి థరూర్ , కార్తీ చిదంబరం, ప్రద్యుత్ బోర్దోలోయ్, అబ్దుల్ ఖలేఖ్ ఈ లేఖ రాశారు. ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. సెప్టెంబర్ ఆరో తేదీన రాసిన ఈ లేఖ ఇప్పుడు ఆలస్యంగా వెలుగుచూసింది. కాంగ్రెస్ చీఫ్ ఎన్నికల ప్రక్రియ గురించి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాను అభ్యర్థులకు సురక్షితంగా అందించాలని ఎంపీలు కోరుతున్నారు. లోక్ సభ సభ్యులు శశి థరూర్ , కార్తీ చిదంబరం, ప్రద్యుత్ బోర్దోలోయ్, అబ్దుల్ ఖలేఖ్ ఈ లేఖ రాశారు. ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.