పోచారంలో నాలుగు, గాజులరామారంలో ఐదు టవర్లను అమ్మకానికి పెట్టింది. పోచారం లోని ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉన్నాయి. గాజుల రామరంలోని ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30 ఆఖరు తేదీ. లాటరీ ద్వారా టవర్లను కేటాయిస్తారు. www.hmda.gov.in , www.swagruha.telangana.gov.in వెబ్ సైట్ల లో టవర్ల వివరాలు, పూర్తి సమాచారం ఉంది.
పోచారంలో నాలుగు, గాజులరామారంలో ఐదు టవర్లను అమ్మకానికి పెట్టింది. పోచారం లోని ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉన్నాయి. గాజుల రామరంలోని ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30 ఆఖరు తేదీ. లాటరీ ద్వారా టవర్లను కేటాయిస్తారు. www.hmda.gov.in , www.swagruha.telangana.gov.in వెబ్ సైట్ల లో టవర్ల వివరాలు, పూర్తి సమాచారం ఉంది.