కేసీఆర్ పాలనలో పారిశుధ్ద్య కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడంలేదని...ఉద్యోగ భద్రత ఊసేలేదని బండి సంజయ్ అన్నారు. కార్మికులకు అనారోగ్య సమస్య తలెత్తితే పట్టించుకునే యంత్రాంగం లేదని ఇలాంటి వారిపట్ల కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ద చూపడంలేదని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఎన్నికలోస్తున్నాయనే వెయ్యి రూపాయలు పెంచి ప్రేమను ఒలకపోస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు అదనంగా మరో రెండు వేల రూపాయల వేతనం పెంచుతామని ప్రకటించారు.
కేసీఆర్ పాలనలో పారిశుధ్ద్య కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడంలేదని...ఉద్యోగ భద్రత ఊసేలేదని బండి సంజయ్ అన్నారు. కార్మికులకు అనారోగ్య సమస్య తలెత్తితే పట్టించుకునే యంత్రాంగం లేదని ఇలాంటి వారిపట్ల కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ద చూపడంలేదని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఎన్నికలోస్తున్నాయనే వెయ్యి రూపాయలు పెంచి ప్రేమను ఒలకపోస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు అదనంగా మరో రెండు వేల రూపాయల వేతనం పెంచుతామని ప్రకటించారు.