తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరిగాయి. 14శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ టీఆఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక 19శాతం పెంపునకు అనుమతి కోరాయి డిస్కంలు.డొమెస్టిక్ పై 40-50పైసల పెంచడం జరిగింది. అలాగే ఇతర కేటగిరీలపై యూనిట్ కు రూపాయి చొప్పున పెంచారు.ఇక 19 శాతం విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతిని కోరగా.. 14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ఈఆర్ఎసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫైనల్ డెసిషన్ ని తీసుకోనున్నారు.దీనిపై రాష్ట్ర ముఖ్య మంత్రి  కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్ కనుక విద్యుత్ చార్జీల పెంపు కే మొగ్గు చూపితే... తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి కరెంటు చార్జీలు బాగా పెరగనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల పై భారం పడి చాలా ఇబ్బందులు పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: