లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం పంప్ హౌజ్ ను నీటిపాల్జేస్తావా అని బండి సంజయ్ ప్రశ్నించారు. వందల కోట్లతో నిర్మించిన సిరిసిల్ల, జనగాం కలెక్టరేట్లను ముంచుతావా?.. గొప్పగా చెప్పుకున్న యాదాద్రి నిర్మాణాలూ కుంగిపోవడం సిగ్గుచేటు.. మీ 8 ఏళ్ల పాలనలో పన్నులు పెంచడం... ప్రజలను ముంచడం తప్ప సాధించేదేమిటి?.. ఇకనైనా కోతలు బంద్ చేసి ప్రజల గోసను పట్టించుకోండి అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం పంప్ హౌజ్ ను నీటిపాల్జేస్తావా అని బండి సంజయ్ ప్రశ్నించారు. వందల కోట్లతో నిర్మించిన సిరిసిల్ల, జనగాం కలెక్టరేట్లను ముంచుతావా?.. గొప్పగా చెప్పుకున్న యాదాద్రి నిర్మాణాలూ కుంగిపోవడం సిగ్గుచేటు.. మీ 8 ఏళ్ల పాలనలో పన్నులు పెంచడం... ప్రజలను ముంచడం తప్ప సాధించేదేమిటి?.. ఇకనైనా కోతలు బంద్ చేసి ప్రజల గోసను పట్టించుకోండి అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.