శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అన్ని విభాగాల అధికారులతో తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భక్తుల సమక్షంలో వాహనసేవలు జరుగనున్నాయి. ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వహించాల్సిన సమయం ఇది. అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో సూచించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అన్ని విభాగాల అధికారులతో తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భక్తుల సమక్షంలో వాహనసేవలు జరుగనున్నాయి. ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వహించాల్సిన సమయం ఇది. అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో సూచించారు.