రాష్ట్రం మరోసారి విడిపోకూడదు అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సభను నిర్వహిస్తున్న జేఏసీ నాయకులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.
రాష్ట్రం మరోసారి విడిపోకూడదు అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సభను నిర్వహిస్తున్న జేఏసీ నాయకులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.