గత ప్రభుత్వ హాయాంలో రాజధాని పేరు చెప్పి గుంటూరు నగర అభివృద్దిని పట్టించుకోలేదని విమర్శించారు. నగరంలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివ్రద్ది పనులు జరుగుతున్నట్లు కమిషనర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలో ఆధునిక సౌకర్యాలతో కబేళా ఏర్పాటు చేస్తున్నామని.. టిడ్కో గృహాలకు తాగునీరు, డ్రైనేజి పనులు చివరిదశలో ఉన్నాయని తెలిపారు. నగరం మొత్తానికి భూగర్భ డ్రైనేజి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.
గత ప్రభుత్వ హాయాంలో రాజధాని పేరు చెప్పి గుంటూరు నగర అభివృద్దిని పట్టించుకోలేదని విమర్శించారు. నగరంలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివ్రద్ది పనులు జరుగుతున్నట్లు కమిషనర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలో ఆధునిక సౌకర్యాలతో కబేళా ఏర్పాటు చేస్తున్నామని.. టిడ్కో గృహాలకు తాగునీరు, డ్రైనేజి పనులు చివరిదశలో ఉన్నాయని తెలిపారు. నగరం మొత్తానికి భూగర్భ డ్రైనేజి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.