ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామన్నారు. మిగిలిన డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్వాడీలను కోరుతున్నానని మంత్రి అన్నారు.
ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామన్నారు. మిగిలిన డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్వాడీలను కోరుతున్నానని మంత్రి అన్నారు.