మన ఇంట్లో ఉండే మూడు పదార్థాలతో ఒక టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల ఈజీగా 100కు పైగా రోగాలను దూరం చేసుకోవచ్చు.ఈ టిప్ వల్ల దాదాపు 90 కు పైగా రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే శరీరంలో విపరీతమైన వేడి, థైరాయిడ్, నరాల బలహీనత, సయాటికా, అరికాళ్లల్లో మంటలు, షుగర్, రక్తనాళాల్లో అడ్డంకులు, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ టిప్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఈ టిప్ సహజ సిద్దమైనది కనుక దీనిని వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. దీనిని చాలా సులభంగా  తయారు చేసుకోవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.అధిక రక్తపోటు సమస్య ఈజీగా అదుపులోకి వస్తుంది. స్లిప్ డిస్క్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చాలా అనారోగ్య సమస్యలను తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి ఇంకా దాని తయారీకి కావల్సిన ఆ మూడు పదార్థాలు ఏమిటి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  వేయించిన ధనియాలను ఉపయోగించాల్సి ఉంటుంది.


నరాల్లో ఉండే అడ్డంకులను తొలగించడంలో ఇంకా నరాల బలహీనతను తగ్గించడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అలాగే సయాటికా నొప్పులకు ఈ ధనియాలు అద్భుతంగా పని చేస్తాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి 12, విటమిన్ కె ఇంకా బీటా కెరోటీన్ వంటి చాలా పోషకాలు ధనియాల్లో ఉంటాయి.అలాగే రక్తహీనతను తగ్గించడంలో, రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించడంలో, అధిక బరువును తగ్గించడంలో, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ఇలా చాలా రకాలుగా జీలకర్ర మనకు సహాయపడుతుంది.అలాగే సోంపు గింజలు కూడా కంటి చూపును మెరుగుపరచడంలో, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇంకా శరీరంలో వేడిని తగ్గించడంలో అలాగే క్యాల్షియం లోపాన్ని తగ్గించడంలో ఇలా చాలా రకాలుగా  సహాయపడతాయి. ఈ మూడు పదార్థాలతో మనం ఒక టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా ఈజీగా చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.ఇందుకోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో అర టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర ఇంకా అర టీ స్పూన్ వేయించిన ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టాలి.ఇక ఉదయాన్నే ఈ నీటిని స్టవ్ మీద ఉంచి మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి అందులో పటిక బెల్లాన్ని లేదా తేనెను వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టీ ని రోజూ పొద్దున పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల థైరాయిడ్ సమస్య ఈజీగా అదుపులో ఉంటుంది.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: