చిరంజీవి కెరియర్ లో మొట్ట మొదటి సారి "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను ఖైదీ నెంబర్ 150 మూవీ తో అందుకున్నాడు. ఈ మూవీ కి టాలీవుడ్ మాస్ దర్శకులను ఒకరు అయినటు వంటి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా , కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా లేడీ సూపర్ స్టార్ నయన తార , మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ లుగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను అందుకుంది. ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో జగపతి బాబు , కిచ్చా సుదీప్ , విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటికే "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు తన కెరియర్ లో "యూ ఎస్ ఏ" లో మూడు మూవీ లతో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను అందుకున్నాడు.
చిరంజీవి కెరియర్ లో మొట్ట మొదటి సారి "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను ఖైదీ నెంబర్ 150 మూవీ తో అందుకున్నాడు. ఈ మూవీ కి టాలీవుడ్ మాస్ దర్శకులను ఒకరు అయినటు వంటి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా , కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా లేడీ సూపర్ స్టార్ నయన తార , మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ లుగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను అందుకుంది. ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో జగపతి బాబు , కిచ్చా సుదీప్ , విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటికే "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు తన కెరియర్ లో "యూ ఎస్ ఏ" లో మూడు మూవీ లతో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను అందుకున్నాడు.