దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక విజయాలను అందుకొని దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పటికే ఈ సంవత్సరం రాదే శ్యామ్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి రాధాకృష్ణ దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ లో ప్రభాస్ తరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు హిందీ , తమిళ్ ,  కన్నడ , మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన రాదే శ్యామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది.

ఇలా రాదే శ్యామ్ మూవీ తో ప్రభాస్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం వరస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ "ఆది పురుష్" అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకొని ,  సలార్ ,  ప్రాజెక్ట్ కే ,  మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ చేయడానికి కమిట్ అయి ఉన్నాడు. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న ప్రభాస్  బాలీవుడ్ దర్శకుడి మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ , ఓం రౌత్ అనే బాలీవుడ్ దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన  ఆది పురుష్ మూవీ లో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో కూడా ప్రభాస్ నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: