ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఆ మూవీ లకు అద్భుతమైన కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.  రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఖుషి : పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.62 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

జల్సా : పవన్ కళ్యాణ్ హీరోగా ఇలియానా ... పార్వతి మెల్టన్ హీరోయిన్ లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.57 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

ఒక్కడు : మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.90 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

పోకిరి : మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.52 కోట్ల కలెక్షన్ లను చేసింది.

దేశముదురు : అల్లు అర్జున్ హీరోగా హన్సిక హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.46 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: