తాజాగా ఈటీవీ లో ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది, దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్, రష్మీ ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ స్కిట్ చేయడానికి వీరు అక్షరాల రెండు లక్షల రూపాయలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.