భారత్ పై ఏదోక విధంగా కక్ష సాధించాలి అని పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ప్రణాలికలు సిద్దం చేస్తూనే ఉంటుంది. ఏదోక విధంగా భారత్ లో  విధ్వంసం సృష్టించే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎన్ని విధాలుగా భారత్ నుంచి ప్రతిఘటన వచ్చినా సరే పాకిస్తాన్ వైఖరి మాత్రం మారడం లేదు. ఇష్టం వచ్చినట్టు కొత్త కుట్రలు చేస్తూనే ఉంది పాకిస్తాన్. తాజాగా ఒక కొత్త ప్లాన్ వేసింది పాకిస్తాన్. తమ దేశంలో నటించే టీవీ సీరియల్ నటులను ఉగ్రవాదులకు అండగా పంపిస్తుంది. టీవీ సీరియల్స్ లో సినిమాల్లో అవకాశం కోసం చూసే అందమైన అమ్మాయిలను ఉగ్రవాదుల కోసం  పాకిస్తాన్  పంపిస్తుంది.


ఉగ్రవాదులను అన్ని విధాలుగా ప్రోత్సహించే ఆ దేశ ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్ఐ వంటివి ఉగ్రవాదులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నాయి. పది మంది అమ్మాయిలను ఉగ్రవాదుల కోసం పంపిస్తుంది. వారికి కూడా ఉగ్రవాద శిక్షణ ఇస్తూ అన్ని విధాలుగా పాకిస్తాన్ సహాయం చేస్తుంది. అంతే కాకుండా సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని అందమైన అమ్మాయిలకు వల వేస్తూ వారిని ఈ విధంగా వాడుతున్నారు. దాదాపు వంద మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి పాకిస్తాన్ రంగంలోకి దించుతున్నట్టు మన నిఘా వర్గాలు గుర్తించాయి.


పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో వారిని ఉపయోగించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఉగ్రవాదులకు ఆర్ధికంగా కూడా వారి ద్వారా సహాయం చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. వారిని కాశ్మీర్ సరిహద్దుల్లో పంపించి ఉగ్రవాదుల కోరికలను కూడా పాకిస్తాన్ ఆర్మీ తీరుస్తుంది అని, కీలక ఉగ్రవాదులకు పడక సుఖం కోసం అందమైన అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు అని గుర్తించారు. వారిని ఆర్ధికంగా అన్ని విధాలుగా ఆదుకుంటుంది పాకిస్తాన్ ఆర్మీ. ఈ వార్తలతో మన నిఘా వర్గాలు అన్ని విధాలుగా  అప్రమత్తం అయ్యాయి. ఇక అందమైన అమ్మాయిల ద్వారా మన ఆర్మీకి కూడా గాలం వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: