
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తమిళంలో భారీగానే వ్యూస్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఈ సినిమాను తమిళంలో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇందులో విజయ్ సేతుపతి కూడా కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు.
అలాగే మరొక డైరెక్టర్ గౌతమ్ మీనన్ ప్రతి కథానాయకుడు పాత్రలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒకేసారి అన్ని భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది మరి ఏ మేరకు తెలుగులో కూడా తన హవా కొనసాగిస్తారు డైరెక్టర్ చూడాలి మరి.అయితే తాను రాసుకున్న కథలు అన్నీ కూడా చాలా విభిన్నంగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని చెప్పవచ్చు.