ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో జగన్ సృష్టించిన ప్రభంజనాన్ని ఇప్పటికీ ఎవరు మరిచిపోలేదు. జగన్ దెబ్బకు టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. కేవలం టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. ఇక వైసీపీ 151 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన జనసేన కేవలం ఒక సీటుకే పరిమితమైంది.