ఏపీలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్...వైసీపీ ప్రభుత్వంల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. గత మార్చిలో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసిన దగ్గర నుంచి, వైసీపీ నేతలు నిమ్మగడ్డని గట్టిగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరుగుతూ వచ్చిందో అందరికీ తెలిసిందే.