రాజకీయాల్లో నాయకులు జంపింగులు సర్వ సాధారణమే. అధికారమే లక్ష్యంగా నేతల వలసలు ఉంటాయి. అలాగే ప్రత్యర్ధులని వీక్ చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వలసలని ప్రోత్సహిస్తాయి. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇలాగే ముందుకు నడిచింది. వరుసపెట్టి వైసీపీ నేతలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని చేర్చుకుంది. అటు అధికారం కోసం వైసీపీ వాళ్ళు కూడా టీడీపీలోకి జంప్ కొట్టారు.