ఏపీలో అధికార పార్టీ దెబ్బకు ప్రతిపక్ష నాయకులకు చుక్కలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చాలామంది టీడీపీ నేతలని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుంది. అలాగే పలువురు నాయకులపై కేసులు వచ్చి పడ్డాయి. ఇంకొందరు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం, విశాఖపట్నంలో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న పల్లా శ్రీనివాసరావుని టార్గెట్ చేసింది.