కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా జల వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఈ వివాదంపై పరస్పరం ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు.