ఏపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై పలు సర్వే సంస్థలు...సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎక్కువగా సర్వేలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.