అందరికీ అందుబాటు ధరలోనే అదిరిపోయే డిజైన్లతో మంగళసూత్రాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం మీరు జూలరీ షాప్ కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్ లో మీకు నచ్చిన డిజైన్స్ ను సెలెక్ట్ అవకాశం ఉంటుంది. ముందు ఆన్లైన్లో మీకు నచ్చిన మంగళసూత్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత జూలరీ షాప్ కి వెళ్లి ఆ మంగళసూత్రాన్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ తనిష్క్ ప్రస్తుతం ఈ ఆఫర్ను అందరికీ అందుబాటులో ఉంచింది.
ఇక అతి తక్కువ ధరలోనే ఈ మంగళసూత్రాన్ని అందుబాటులో ఉంచి ప్రస్తుతం ఎంతోమంది కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం తనిష్క్'లో రేడియంట్ గోల్డ్ మంగళసూత్ర పెండెంట్ ధర 18102 గా ఉంది. దీని బరువు 2.769 గ్రాములు గా ఉంటుంది. ఈ మంగళ సూత్రాన్ని 22 క్యారెట్ల బంగారం తో తయారు చేస్తారు. సబ్లైమ్ గోల్డ్ మంగళసూత్రం పెండెంట్ ధర రూ.20,508గా ఉంది. ఇది కూడా 22 క్యారెట్ల బంగారం తో తయారు చేస్తారు. దీని బరువు 3.065 గ్రాములు ఉంటుంది. ఇక స్టన్నింగ్ గోల్డ్ మంగళసూత్రం పెండెంట్ ధర రూ.19,998గా ఉండగా.. బరువు 3.059 గ్రాములు. ఇది కూడా 22 క్యారెట్ల బంగారమే. అలాగే గ్రేస్ఫుల్ గోల్డ్ మంగళసూత్రం పెండెంట ధర రూ.13,082గా ఉంది. ఇది కూడా 22 క్యారెట్ల గోల్డ్. దీని బరువు 2.319 గ్రాములు. షిమరింగ్ గోల్డ్ మంగళసూత్రం పెండెంట్ ధర రూ.14,470గా ఉంది. దీని బరువు 2.565 గ్రాములు. ఇకపోతే తనిష్క్లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది..