ఇక ధూళిపాళ్ల నరేంద్రని సంగం డెయిరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడం జరిగిన సంగతి తెలిసిందే. ఇక నరేంద్రని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఆయన్ను కస్టడీకి అప్పగించింది. ఇదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం బుధవారం మళ్లీ కరోనా టెస్టులు నిర్వహించగా ధూళిపాళ్లకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఏసీబీ పోలీసులు జైలుకు తరలించడం జరిగింది. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను ఐసొలేషన్లో ఉంచాల్సిందిగా సూచించారు. దీంతో జైలు ప్రాంగణంలోనే ప్రత్యేక గదిలో ఐసొలేషన్లో ఉంచుతామని చెప్పి పోలీసులు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.అయితే తమ పర్మిషన్ లేకుండా ధూళిపాళ్ల నరేంద్రని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినందుకు ఏసీబీ కోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దూలిపాళ్ళ నరేంద్రని విజయవాడలోని హాస్పిటల్ కి తరలించాలని న్యాయస్థానం పోలీసులకి ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.
ఇక ధూళిపాళ్ల నరేంద్రని సంగం డెయిరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడం జరిగిన సంగతి తెలిసిందే. ఇక నరేంద్రని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఆయన్ను కస్టడీకి అప్పగించింది. ఇదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం బుధవారం మళ్లీ కరోనా టెస్టులు నిర్వహించగా ధూళిపాళ్లకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఏసీబీ పోలీసులు జైలుకు తరలించడం జరిగింది. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను ఐసొలేషన్లో ఉంచాల్సిందిగా సూచించారు. దీంతో జైలు ప్రాంగణంలోనే ప్రత్యేక గదిలో ఐసొలేషన్లో ఉంచుతామని చెప్పి పోలీసులు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.అయితే తమ పర్మిషన్ లేకుండా ధూళిపాళ్ల నరేంద్రని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినందుకు ఏసీబీ కోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దూలిపాళ్ళ నరేంద్రని విజయవాడలోని హాస్పిటల్ కి తరలించాలని న్యాయస్థానం పోలీసులకి ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.