భారతదేశంలో చివరి సారిగా కులగణణ 1931 లో జరిగింది అని అప్పట్లో భారతదేశ జానాభా 30 కోట్లు, అందులో పాకిస్ధాన్, బంగ్లాదేశ్ జనాభా కూడా ఈ లెక్కల్లో కలసి ఉన్నాయి అన్నారు. ఈ గణణ మూలంగా నిజమయన లబ్దిదారుని గుర్తింపుకు ఉపయోగపడుతుంది అని వివరించారు. జనగణణ పది సంవత్సారలకు ఒక సారి లెక్కిస్తారు అని అయితే బిసి జనగణన మాత్రం జరగడం లేదు అన్నారు.
భారతదేశంలో చివరి సారిగా కులగణణ 1931 లో జరిగింది అని అప్పట్లో భారతదేశ జానాభా 30 కోట్లు, అందులో పాకిస్ధాన్, బంగ్లాదేశ్ జనాభా కూడా ఈ లెక్కల్లో కలసి ఉన్నాయి అన్నారు. ఈ గణణ మూలంగా నిజమయన లబ్దిదారుని గుర్తింపుకు ఉపయోగపడుతుంది అని వివరించారు. జనగణణ పది సంవత్సారలకు ఒక సారి లెక్కిస్తారు అని అయితే బిసి జనగణన మాత్రం జరగడం లేదు అన్నారు.