ఈ క్యాంపును కేంద్ర సామాజిక శాఖ మంత్రి రాందాస్ అత్వాల లాంఛనంగా ప్రారంభించారు. జైపూర్ యూఎస్ వ్యవస్థాపకులు ప్రేమ్ బండారీతోపాటు ప్రముఖ వ్యాఖ్యాత, ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుమ కనకాల అతిథులుగా హాజరయ్యారు. దేశంలో సుమారు 2 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారందరికి ప్రభుత్వంతోపాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు సహాయ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం.
ఈ క్యాంపును కేంద్ర సామాజిక శాఖ మంత్రి రాందాస్ అత్వాల లాంఛనంగా ప్రారంభించారు. జైపూర్ యూఎస్ వ్యవస్థాపకులు ప్రేమ్ బండారీతోపాటు ప్రముఖ వ్యాఖ్యాత, ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుమ కనకాల అతిథులుగా హాజరయ్యారు. దేశంలో సుమారు 2 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారందరికి ప్రభుత్వంతోపాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు సహాయ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం.