ఆదుకోమని అడిగిన పాపానికి అధికార బలుపుతో ప్రజల పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీళ్లలో ఉన్నారని... ప్రజలని వరదల్లో వదిలేసి ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్న ఆంధ్రా నీరో జగన్ రెడ్డి గారు ఇప్పుడైనా మేల్కోవాలన్నారు.
ఆదుకోమని అడిగిన పాపానికి అధికార బలుపుతో ప్రజల పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీళ్లలో ఉన్నారని... ప్రజలని వరదల్లో వదిలేసి ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్న ఆంధ్రా నీరో జగన్ రెడ్డి గారు ఇప్పుడైనా మేల్కోవాలన్నారు.