తమకు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ధర్మాసనం కి న్యాయవాదులు వివరించారు. వడ్డీని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేసారు. నాలుగు వారాల్లో చెల్లించకపోతే వడ్డీ రద్దు ఉత్తర్వులు ఆటోమేటిక్ గా రద్దయిపోతాయని స్పష్టం చేసిన ధర్మాసనం... కేసు విచారణను వాయిదా వేసింది.
తమకు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ధర్మాసనం కి న్యాయవాదులు వివరించారు. వడ్డీని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేసారు. నాలుగు వారాల్లో చెల్లించకపోతే వడ్డీ రద్దు ఉత్తర్వులు ఆటోమేటిక్ గా రద్దయిపోతాయని స్పష్టం చేసిన ధర్మాసనం... కేసు విచారణను వాయిదా వేసింది.